గ్రామాభివృద్ధి కమిటీ
శ్రీ లింగారావు సహకారం తో వారి ఊరు కనుపర్రు హై స్కూల్ ఆప్ గ్రేడ్ అయింది , ప్లే గ్రౌండ్ కొరకు గ్రామస్తులందరిని కూడ్చి, గ్రామాభివృద్ధి కమిటీ గా ఏర్పరిచి అందులో శ్రీ లింగారావు ఒక సభ్యుడు గా ఉన్నారు. తరువాత ఆ కమిటీ ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. దానిలో శ్రీ లింగారావు ప్రవాస భారతీయులకు, ప్రవాసాంధ్రులకు, ఇతర గ్రామాలలో నివశిస్తున్న కనుపర్రు ఊరి ఆడపడుచులకు ఆహ్వనం పలకటం ( వారందరికీ) ఫోన్ చేయటం, ఈ అనుభవం శ్రీ లింగారావుకు తన చిన్న నాటి క్లాసు మేట్సు బాల్య మిత్రులందరినీ సమావేశ పరచడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత రామాలయం, శివాలయం గుళ్ళ నిర్మాణం లో శ్రీ లింగారావు గవర్నమెంట్ నుండి పర్మిషన్ కొరకు హైదరాబాద్ లోని దేవదాయ ధర్మదాయ శాఖ ఆఫీస్ చుట్టూ తిరిగి పర్మిషన్ (అప్పటి జిల్లా మంత్రి గారి , సహాయం తో ) తెచ్చారు. గ్రామస్తులతో కలసి , గ్రామంలోను, అవిశాయపాలెం, ఎండుగుంపాలెం, సాతులూరు, జోన్నలగడ్డ, తదితర గ్రామాల్లో విరాళాలు వసూలు చేసారు. మొత్తం 1,00,00,000- (కోటి) గవర్నమెంట్ గ్రాంటు 60,000 మొత్తం కోటి అరవై లక్షలు. ఇది శ్రీ లింగారావు నెరవేర్చినది ,