పద్యము 25
పఠనమున పట్టు పట్టి శ్రద్ధతో చదివినవాడు
పదవుల పర్వతములు అధిరోహించగలడు
సత్య మార్గమున నడచి శ్రమించు విద్యార్థి
యామినీ కమలి పద్మ వికాస సత్య బండ్ల!
భావము
విద్యార్థి ఏకాగ్రతతో పఠనం చేస్తూ, మధ్యలో నిరుత్సాహానికి లోనుకాకుండా శ్రమిస్తే, పదవుల వంటి ఉన్నత స్థానాలను సాధించగలడు. సత్య మార్గంలో నడవడం అతని విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. చదువు, శ్రమ, నిజాయితీ కలిసిన చోటే నిజమైన అభివృద్ధి జరుగుతుంది. అని ఈ బండ్ల శతకం పద్య భావం .